జనసేన ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బొంతు రాజేశ్వరరావు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం పొన్నమండ గ్రామంలో ఏర్పాటుచేసిన జనసేన ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ప్రారంభించి క్రీడాకారులు అందరికీ ముందుగా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.