తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న శ్రీమతి వినుత కోటా
శ్రీకాళహస్తి నియోజకవర్గం: ప్రసిద్ది గాంచిన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా పాల్గొని అమ్మ వారికి సారే సమర్పించి, దర్శనం చేసుకుని పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-6.58.09-PM-1-1024x570.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-6.58.09-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-6.58.08-PM-1024x576.jpeg)