రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న గాదె

గుంటూరు: జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కృష్ణా జలాల పునం పంపిణీ పై రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.