పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, స్వర్గీయ తాడి తాతారావు భార్య మరియు తాడి నరసింహారావు తల్లి పొన్నమ్మ స్వర్గస్తులవడం జరిగింది. వారి పార్థివదేహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించిన పితాని బాలకృష్ణ. అలాగే ముమ్మిడివరం మండలం గున్నేపల్లి గ్రామానికి చెందిన గాలిదేవర నాగలక్ష్మి ఇటీవల మృతి చెందారు వారి కుటుంబ సభ్యులను, గున్నేపల్లి గ్రామానికి చెందిన బొక్కా సుబ్బయమ్మ, ఇటీవల మృతిచెందారు వారి కుటుంబ సభ్యులను, ముమ్మిడివరం బొండాయకోడు గ్రామానికి చెందిన రమణాతి రాంబాబు ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను, ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉలిస నాగేశ్వరరావు ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను, టి.కొత్తపల్లి అడవి పేట గ్రామానికి చెందిన కుందుర్తి ఆనందరావు ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. వీరివెంట జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), దూడల స్వామి, గాలిదేవర బుల్లి, శీలం వెంకన్న బాబు, సవరపు వెంకట్, నరాలశెట్టి రాంబాబు, గంజా యేసు, వాసంశెట్టి బాబ్జి, విత్తనాల రవితేజ, ముమ్మిడివరపు శ్రీను, ముమ్మిడివరపు శేఖర్ ఉందుర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.