పలువురిని పరామర్శించిన పితాని

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామానికి చెందిన అనారోగ్యంతో ఇంటిదగ్గర కోలుకుంటున్న వెలవలపల్లి సోంబాబుని, అదేగ్రామంలో ప్రమాదవశాత్తు గాయపడి ఇంటిదగ్గర కోలుకుంటున్న కడలి శ్రీనివాస్ ని, ముమ్మిడివరం అగ్రహారం గ్రామానికి చెందిన అనారోగ్యంతో ఇంటిదగ్గర కోలుకుంటున్న రెడ్డి సత్యప్రసాద్ ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగితెలుసుకున్న జనసేనపార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. వీరివెంట జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), విత్తనాల అర్జున్, యలమంచలి బాలరాజు,పితాని శివ,కడలి రామకృష్ణ, ఇసకపట్ల వెంకటేశ్వరరావు, దంగేటి శ్రీను, భద్రి రమా సత్యనారాయణ, భీమాల సూర్య, బొక్కా శ్రీను, పాటి సతీష్, వంగా సీతారాం, వనచర్ల బాలకృష్ణ, బొక్కా సత్తిబాబు, ఇసకపట్ల ఈశ్వర్ కుమార్, కడలి నాగేశ్వరరావు, పితాని శ్రీను, చింతలపూడి సూర్యనారాయణ, ప్రసాద్, చిట్టూరి వెంకటేష్ మొదలగువారు పాల్గొన్నారు.