పామూరు లో కిమ్స్ ఒంగోలు వారిచే ఉచిత వైద్య శిబిరం

పామూరు లో కిమ్స్ ఒంగోలు వారిచే ఉచిత వైద్య శిబిరం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆర్గనైజేషన్ సభ్యుడు రామిశెట్టి సునీల్ కుమార్ మరియు జన సైనికులు కార్యక్రమంలో పాల్గొని అక్కడ పలు సేవలు అందించారు. కిమ్స్ ఒంగోలు టీం వారు రామిశెట్టి సునీల్ కుమార్ కి, జనసైనికుల కు ప్రత్యేకం గా ధన్యవాదములు తెలియచేసారు.