మర్రిపాడు మండలం, పడమటి నాయుడుపల్లిలో వెలసి ఉన్న శ్రీ మల్లెంకొండ స్వామి ఉత్సవాలు సందర్భంగా ఆలయ నిర్వాహకులు జనార్దన్ ఆహ్వానం మేరకు పాల్గొన్న జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు శ్రీమతి ప్రమీలా ఓరుగంటి. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి గారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు చిన్నా జనసేన మసూద్, ప్రకాష్ ప్రవీణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment