సంకు మధుబాబుకు ఘన సన్మానం

కొయ్యలగూడెం: జనసేన పార్టీకి వెన్ను దన్నుగా ఉంటున్న కాపు సంక్షేమ సేన కొయ్యలగూడెం మండల అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు సంకు మధుబాబును ఆదివారం ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.