సంకు మధుబాబుకు ఘన సన్మానం
కొయ్యలగూడెం: జనసేన పార్టీకి వెన్ను దన్నుగా ఉంటున్న కాపు సంక్షేమ సేన కొయ్యలగూడెం మండల అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు సంకు మధుబాబును ఆదివారం ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-11-at-9.49.50-PM-1-1024x461.jpeg)