అవనిగడ్డ జనసేన ఆధ్వర్యంలో వంగవీటికి ఘన నివాళి

అవనిగడ్డ: స్వర్గయ వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా మోహనరంగాకు ఘననివాళులు 16వ డివిజన్ బాలాజీ నగర్ లో రామకృష్ణ టవర్స్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండల రాజేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమం 16వ డివిజన్ అధ్యక్షులు చందు శివరామకృష్ణ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి వెంకటేశ్వరరావు, మాదాసు శ్రీనివాస్, కుటుంబరావు, సంకుల ఆనందమూర్తి, లంక రవి, పిచ్చుక దినేష్, కుంట నాగు, పుప్పాల అనిల్, సుంకర రామకృష్ణ, సమ్మిట శ్రీనివాస్, కరిమికొండ శివరామకృష్ణ, అనుమకొండ ప్రసాద్, కేశవ, రంగా అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.