రెడ్డి సుబ్రహ్మణ్యం కు చిరు సన్మానం
పి గన్నవరం: రావులపాలెంలో పాలిటిబ్యూరో సభ్యులుగా నియామతులైన రెడ్డి సుబ్రహ్మణ్యం ని సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేసిన పి గన్నవరం తెలుగుదేశం పార్టీటు మెన్ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు, పి గన్నవరం ఎన్.డి.ఏ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-03-at-9.34.11-PM-1024x768.jpeg)