జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి

మాజీ ఉప ప్రధానమంత్రి డా. బాబు జగ్జీవన్ 114 వ జయంతి సందర్బంగా మామిడికుదురు మండలం జనసేన పార్టీ తరుపున అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పెరిగిన విద్యుత్ చార్జిలపై నిరసన్ తెలపడం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజు అధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దొడ్డ జయరాం, సర్పంచ్ అడబాల తాతకాపు, నాయకులు కంకిపాటి నరసింహారావు, పోతు కాశీ, ఎంపిటిసి కొమ్ముల జంగమయ్య, వాసంశెట్టి రమణ, చెరుకూరి సత్తిబాబు, విళ్ళ సుబ్బారావు, తోరం యువరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు ఇంటి మహేంద్ర, బళ్ళ సతీష్, మేడేపల్లి సత్తిబాబు, తులా ఉమా, గుల్లింక గంగాధర్, కొమ్ముల రాము, మూసుకుడి మురళి, కోలా సురేష్, కాట్రేనిపాడు నాగేంద్ర, మద్దాల రంగా, నేదునూరి ఈశ్వరరావు, అడబాల చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *