బీసీల ఆత్మీయ సమావేశం
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బీసీల ఆత్మీయ సమావేశం రామ్ నగర్ యాదవ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి, బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థులైన అంతపురం పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మరియు అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో పాటు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-11-at-5.20.19-PM-1024x683.jpeg)