చౌటుప్పల్ లో జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం

చౌటుప్పల్ కేంద్రంలో జనసేన పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ మునుగోడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గోకుల రవీందర్ రెడ్డి విచ్చేశారు. సమావేశంలో భాగంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మండల సమస్యలని అడిగి తెలుసుకున్నారు.