శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో ఉన్న నీలాద్రి అపార్ట్మెంట్స్ లో జనసేన పార్టీ ఏర్పేడు మండలం ఇంచార్జి కిరణ్ కుమార్ రామిశెట్టి ఆధ్వర్యంలో వికృతమాల జనసేన నాయకులు పర్యవేక్షణలో జరిగిన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ 2022 నుండి ఇప్పటి వరకు కష్టపడుతూ పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలల్లోకి తీసుకువెళ్తూ కార్యకర్త నుండి సోషల్ మీడియా ఇంచార్జి వరకు వచ్చారు. ఒక పక్కన చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటా, ఒక్క పక్క రాజకీయం ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పై అధికారులకు తీసుకెళ్తూ ఉన్న వంశీకి పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి కిరణ్ కుమార్, జనసేన పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి వంశీ, మండల నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment