చికిత్స పొందుతున్న పలువురు గిరిజన బిడ్డలను పరామర్శించిన జాగరపు
అరకు నియోజకవర్గం: పెదబయలు మండల జనసేన పార్టీ యువ నాయకుడు జాగరపు కళ్యాణ్ కుమార్ శనివారం పెదబయలు మండలనికి చెందిన పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక రకాల అనారోగ్యాలతో చికిత్స పొందుతున్న గిరిజన బిడ్డలను పరామర్శించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-08-at-8.16.06-PM-461x1024.jpeg)