జగ్గంపేటలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం

జగ్గంపేట, పిఠాపురంలో జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జగ్గంపేటలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆవిర్భావ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పిఏసి చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి, జగ్గంపేట ప్రోగ్రాం ఇంచార్జి అక్కల రామ మోహన్ (గాంధీ), జగంజగ్గంపేటపేట ఇంచార్జి రమేష్ బాబు తదితరులు జనసైనికులు, వీరమహిళలు మరియు నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment