క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయండి

పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలంలోని అచ్యుతాపురం గ్రామంలోని పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిర్రి బాలరాజు మరియు మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సభ్యులతో క్రియాశీలక సభ్యత్వాలు వేగవంతం చేయాలని సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మునపటి కన్నా మరింత వేగవంతం చేయాలని సూచించడం జరిగింది.