జనవాణిలో వినతుల స్వీకరణ

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో శుక్రవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొకాన రవికుమార్ వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ గేదెల చైతన్య, మచిలీపట్నం కార్పొరేట్ పినిశెట్టి నాగ చాయార్, శీలం వెంకటరత్నం జనసేన లీగల్ సేల్, తాడికొండ పిఓసి విజయ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment