క్రియాశీలక సభ్యులు జనసేన గెలుపుకు సహకరించాలి: మిడితాన ప్రసాద్
పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు నాయకత్వంలో పాలకొండ మండలం జనసేన పార్టీ నాయకులు మిడితాన ప్రసాద్ ఆదివారం బెజ్జి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులును ఉద్దేశించి మాట్లాడుతూ.. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రుల చేత ఓట్లు వేయించి జనసేన పార్టీ గెలుపుకు సహకరించాలని కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/vi-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-03-at-3.47.20-PM-462x1024.jpeg)