గంటా స్వరూప కుటుంబానికి జనసేన నాయకుల ప్రగాడ సానుభూతి
రాజోలు: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప భర్త అకాల మరణం చెందారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుల్ని కలిసి ప్రగాడ సానుభూతి తెలియజేసిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, పోతు కాశీ, గొల్లమందల పూర్ణ భాస్కర రావు, రావూరి నాగు, ఉండపల్లి అంజి తదితరులు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-08-at-9.24.01-PM-1024x460.jpeg)