నిడదవోలులో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం
నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేయడం జరిగింది. గ్రామంలో కార్యకర్తలను, గ్రామ ఉపసర్పంచ్ ని కలిసి మీటింగ్ ఏర్పాటుచేసి సభ్యత్వాలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మరియు సభ్యత్వాలు చేసే మెంబర్లు రఫీ, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్ యామన కాశీ పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-04-at-9.30.39-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-04-at-9.30.40-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-04-at-9.30.41-PM-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-04-at-9.30.40-PM-1-1024x577.jpeg)