ఘనంగా క్రియాశీలక సభ్యత్వ క్విట్ల పంపిణీ కార్యక్రమం

గురజాల నియోజకవర్గం: జనసేన క్రియాశీలక సభ్యత్వ క్విట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం గురజాల నియోజవర్గం, పిడుగురాళ్ల మండల పార్టీ ఆఫీస్ నందు, పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో.. ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా.. జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, జిల్లా కార్యదర్శి కటకం అంకారావు, బడిదల శ్రీనివాసరావు, దాచేపల్లి మండల అధ్యక్షుడు మందపాటి దుర్గారావు, గురజాల మండల అధ్యక్షుడు ఉప్పిడి నరసింహారావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, వేల్పుల చైతన్య, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, ప్రధాన కార్యదర్శులు షేక్ మదీనా, ఆవుల రమేష్, క్రియా వాలంటీర్స్ కోట మధు, మొగిలి కృష్ణ, అంబటి సాయి, మండల కార్యదర్శులు, షేక్ వలి, మాటూరి లింగయ్య, కోసూరి శ్రీకాంత్, జనసేన నాయకులు, సూరం నాగమల్లి, నగరికంటి నర్సి, వర్ల అభి, కాకర్ల శ్రీను, రామిశెట్టి విజయ్, సాంబశివరావు, కంభంపాటి ముక్కంటి, నూతి సూరి, గురజాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.