గ్రేటర్ ఉపాధ్యక్షులు వెంకటాచారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం
మల్కాజిగిరి నియోజకవర్గంలో గ్రేటర్ ఉపాధ్యక్షులు వెంకటాచారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. గ్రేటర్ అధ్యక్షులు రాధారం రాజలింగం క్రియాశీలక సభ్యత్వాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోయూత్ వింగ్ అధ్యక్షులు వంగా లక్ష్మణ్ గౌడ్, ఎన్. సతీష్ కుమార్ మరియు జనశ్రేణులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-26-at-7.30.30-PM-1024x461.jpeg)