గేదెల చైతన్య ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

పాతపట్నం నియోజకవర్గం, హీరాపురం గ్రామంలో ఇంచార్జ్ గేదెల చైతన్య జెండా ఆవిష్కరణ చేసి పార్టీలోకి వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీరాములు మరియు దాదాపు 100 మంది గిరిజన యువతని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.