ఉప్పలగుప్తం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆక్వా రైతుల ఆందోళన వ్యక్తం చేసారు. విద్యుత్ అంతరాయంతో తమ చెరువులలోని చేపలు, రొయ్యలు చనిపోయాయంటూ రైతులు ఆవేదన చెందారు. చనిపోయిన చేపలు, రొయ్యలు తీసుకుని ఆక్వా రైతులు విద్యుత్ సబ్ స్టేషన్ కు వచ్చి, విద్యుత్ ఉన్నతాధికారులు రావాలంటు డిమాండ్ చేసారు.
Share this content:
Post Comment