చింత సురేష్ బాబుకు శుభాకాంక్షలు

నంద్యాల: ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన చింత సురేష్ బాబును గురువారం కర్నూలు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నందు కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్.