మడకశిర నియోజకవర్గ ప్రజలందరూ సుదీర్ఘ వాతావరణంలో మెలగాలి

మడకశిర నియోజవర్గ జనసేన పార్టీ తరుపున ఆదివారం మీడియా సమావేశం ఏర్పటు చెయ్యడం జరిగింది. గత కొద్దిరోజులుగా కులాల మరియు మతాల మద్య చిచ్చు పెట్టె విధంగా అధికార పార్టీ నాయకులు మరియు ప్రతిపక్ష నాయకులు వ్యవహరించారు. ఇంతటితో స్వస్తి పలకాలని వ్యక్తిగత దూషణలకు తావులేకుండా వ్యవహరించాలనిమడకశిర నియోజకవర్గం జనసేన పార్టీ తరుపునా తెలియచేస్తున్నాము. కేవలం ప్రాంతీయ అభివృద్ది కొసమే అన్నీ పార్టీలా వారు పాటు పడాలని జనసేన పార్టీ తరుపున విన్నవించుకుంటున్నామని తెలిపార్. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అధ్యక్షుడు టి.శివాజీ, ఉపాధ్యక్షులుపవన్ కళ్యాణ్ ప్రధాన కార్యదర్శి శ్రీహరి, సుధాకర్ పాల్గొనడం జరిగింది.