జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో మార్చ్ 14 వ తేదిన నిర్వహించు సభకు రాష్ట్రవ్యాప్తంగా పది కమిటీలు నియమించారు. మూడు కమిటీల్లో అమలాపురం నియోజకవర్గానికి చెందిన నేతలకు చోటు కల్పించారు. సీనియర్ జనసేన నాయకులు సుదా చిన్నాను పబ్లిసిటీ అండ్ డెకరేషన్ కమిటీ, మరో సీనియర్ జనసేన నాయకులు ఆర్ డి ఏస్ ప్రసాద్ ను అకామిడేషన్ కమిటీ లోను, డాక్టర్ సెల్ కమిటీ లో కొప్పుల నాగ మానసను నియమించారు.
Share this content:
Post Comment