దువ్వాడ శ్రీనివాస్ పై అమలాపురం జనసేన నాయకుల ఫిర్యాదు

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ నెల జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజులో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్, జనసైనికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అమలాపురం డి.ఎస్.పికి అమలాపురం జనసేన నాయకులు మంగళవారం ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గండి దేవి హారిక, మున్సిపల్ కౌన్సిలర్ పడాల శ్రీదేవి, గొల్లకోటి విజయలక్ష్మి, తిక్క రాణి, సీనియర్ నాయకులు సూదా చిన్న, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, ఉప సర్పంచ్ కంకిపాటి వీరబాబు, సఖిలే చిట్టిబాబు, తూము రమేష్, చాట్ల మంగతాయారు, ఆకెటి శీను, ఆకేటి వెంకన్న, గొల్లకోటి వెంకటేష, వంగా నాయుడు, సూరపరెడ్డి సురేష్, ఈలి హేమంత్, ఆకుల నాగశ్రీను, అప్పన్న వెంకటేశ్వరరావు తదితర నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment