గంగానమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఆమంచి స్వాములు
గుంటూరు జిల్లా, వేమూరు నియోజకవర్గం, కుచ్చెళ్లపల్లి గ్రామంలో, ఆదివారం, గంగానమ్మ తల్లి సింహ వాహన, బలిపీఠ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు ముఖ్యఅతిథిగా పాల్గొనడంజరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-18-at-18.55.02-1024x768.jpeg)