వెల్దుర్తి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ పిఠాపురం రూరల్ వెల్దుర్తి గ్రామంలో డా.బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరియు సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆదేశానుసారం గోపు సురేష్, జనసేన వైస్ ప్రెసిడెంట్ ఎనగంటి హరిబాబు ఆధ్వర్యంలో పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో హరిజన పేట సెంటర్ లో ఉన్న అంబేద్కర్ మహనీయుని విగ్రహంకి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మి గోపు సురేష్, జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎనుగంటి హరి బాబు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శిలు మొగిలి అప్పారావు, ఎంపీటీసీ అభ్యర్థిలు రాసంశెట్టి కన్యకరావు, మరియు, యాండ్రపు శ్రీనివాస్, కంద సోమరాజు, సి.హెచ్ శిరీష, గల్లా అంజి, రౌతు శివ బాబు, బి ఎన్ రాజు , ఆనంద్, దవ్వల బద్రి, కె.మాణిక్యం, నాగభూషణం, శేఖర్, దావీద్, దుర్గయ్య, చిన్ని, సాయి, రాఘవ, శివ, శశి, జనసైనికులు వీర మహిళలు నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.