రామ మందిర ప్రతిష్ట ఉత్సవాలలో పాల్గొన్న అమ్మిశెట్టి వాసు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం: జనసేన నాయకులు బొమ్మిరెడ్డి గోపిరెడ్డి ఆహ్వానం మేరకు సోమవారం అయోధ్య “రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట” కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-22-at-7.07.42-PM-1024x768.jpeg)