ప్రమాదంలో గాయపడిన జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన అనకాపల్లి జనసేన

అనకాపల్లి నియోజకవర్గం, పరవాడ పాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇటీవలే ప్రమాదంలో గాయపడిన జనసైనికుడు బర్నికాల గోవింద్ కుటుంబ సభ్యులకు మరియు నిరుపేద కుటుంబం అయిన పరవాడ చిన్నయ్య కుటుంబ సభ్యులకు. ఒక నెలకు సరిపడా బియ్యం మరియు కిరాణా సరుకులు అందచేశారు. ఇటీవలే కొంత నగదు కూడా జనసైనికులు అందచేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు గొంతిని ఈశ్వరరావు, జనరల్ సెక్రటరీ గుర్రాల సత్యారావు, ఉపాధ్యక్షులు కడిమి శ్రీను, పరవాడ సోమేశ్, సెక్రటరీ పడాల నర్సింగ్ రావు, మడక గోవింద్, ట్రెజరర్ సూరిసెట్టి రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ పడాల గణేష్, రెడ్డి సురేశ్, పల్లా రాజశేఖర్, పబ్లిసిటీ సెక్రటరీ గుండుభాల ఉమ, అధికార ప్రతినిథి పరవాడ పవన్ సందీప్, ఇంకా జనసైనికులు గొంతిని అప్పారావు, సోమిరెడ్డి అప్పారావు, పందిరి రమణ పడాల సాయిబాబు, గుండమల్ల శ్రీను, కలగ గంగాదర్, మడక రాజు, మామిడి రాజు, మడక శ్రీను, డోప్పా శివ, కరగని సంతోష్, పక్కుర్తి సన్ని, సేనపతి హరి, ప్రక్కుర్తి కరుణ, గొంతిని జగదీశ్, డోప్ప ప్రకాష్, డోప్ప శివాజీ, సారిపిల్లి నాగ గణేష్, పరవాడ కృప, పంధిరి తేజ, పందిరి నాని, పందిరి తేజ, దమ్ము లోవరాజు, గుండుబాల శ్రీను మరియు జనసైనికులు పాల్గొన్నారు.