కలికిరిలో జనసేన ఆధ్వర్యంలో అన్నదానం
పీలేరు నియోజకవర్గం: కలికిరి మండలంలో నూతన సంవత్సర సందర్భంగా కలికిరి హలో నిరుత్సాహకులకి జనసేన తరఫున అన్నదానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కలికిరి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ జబ్బీర్ మరియు టిడిపి నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి మరియు మండల జనసేన పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శి షేక్ షావలి, షేక్ ఫయాజ్, షేక్ జాఫర్, సందీప్ సాయి, శివ తాహిర్ పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/anna-1024x576.jpg)