నాగేంద్ర బాబును మర్యాదపూర్వకంగా కలిసిన అను శ్రీ సత్యనారాయణ
రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అను శ్రీ సత్యనారాయణ బుధవారం జనసేన పీఏసీ సభ్యులు కొణిదల నాగేంద్ర బాబును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అను శ్రీ సత్యనారాయణ తో పాటూ.. జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-20-at-7.12.22-PM-768x1024.jpeg)