అప్పనరాముని లంక వరద బాధితులకు బిర్యానీ ప్యాకెట్ ల పంపిణి

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గ్రామంలో వరద ప్రాంతాల్లో జనసేన నాయకులు పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని వారికి కావాల్సిన ఆహారం రెటైరెడ్ కెనరా బ్యాంకు మేనేజర్ గొల్లమందల పూర్ణ భాస్కరరావు సమకూర్చిన బిర్యానీ ప్యాకెట్ లను జనసేన నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దిరీసాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము,రావూరి నాగు, మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్ ఎంపీటీసీలు జక్కంపూడి శ్రీదేవీ శ్రీనివాస్, ఉండపల్లి అంజి, విసా తాతలు నాయుడు, వైస్ సర్పంచ్ కటికిరెడ్డి మహేష్, గ్రామ శాఖ అద్యక్షులు గుబ్బల సూర్యనారాయణ, రావూరి తేజ, ఉపాధ్యక్షులు నల్లి జయరాజు, మండల కమిటీ సభ్యులు ముత్యాల గణేష్ నాయుడు, సాదనాల విజయ, కొనపల్లి రాజు, అన్నంనీడి రాజేష్, ఆకుల వాసు, మేడిచర్ల ప్రసాద్, వేంకన్న, శ్రీను, రాము, సురేష్, సతీష్, జక్కంపూడి పాపాలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.