అమరావతి జనసేన మండల కమిటీ నియామకం

గుంటూరు: జనసేన పార్టీ అమరావతి మండల కమిటీ నియామకం శనివారం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామకమిటీ అధ్యక్షులుగా వాకా అఖిల్ ను నియమించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ గా రాయి సత్యనారాయణ మరొక వైస్ ప్రెసిడెంట్ కోటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిలుగ కొల శ్రీనివాసరావు, పసుపులేటి రాంబాబు, బుర్రి నాగేశ్వరరావు, ఆరు ముళ్ళ రోహిత్ బాబు, షేక్ నబిష, కార్యదర్శులు గంపల హరి, పెరుమళ్ళ చిన్న ఎరుకలయ్య, చల్లా కోటేశ్వరరావు, అప్పికట్ల యాలాద్రి, తోట శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిలు మేకల శ్రీను, ఆవుల వీర వసంతరావు, ఆరెకట్ల కృష్ణ, జనుముల నాగరాజు, షేక్ అలీ, బంకా శారబాబు లను నియమించడం జరిగింది.