గంటి పెదపూడి జనసేనపార్టీ గ్రామకమిటీ నియామకం
పి.గన్నవరం, గంటి పెదపూడి జనసేనపార్టీ నూతన గ్రామకమిటీ నియామకం శుక్రవారం జరిగింది. గ్రామకమిటీ అధ్యక్షులుగా ఇందుకూరి వీరభద్రరాజుని ఎన్నుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు శిరిగినీడి వేంకటేశ్వరరావు, వాసంశెట్టి కుమార్, సాధనాల శ్రీనివాస్, కొమ్ముల శ్రీనివాస్, పప్పుల సాయిబాబు, కొమ్మూరి మల్లిబాబు, యడ్ల ఏసు, తోట శ్రీను, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-14-at-21.31.02.jpeg)