కొయ్యలగూడెం మండలం బోడిగుడెం మరియు కన్నాపురం గ్రామాల్లో జనసేన గ్రామకమిటీ నియామకం

పోలవరం నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెం మండలం బోడిగుడెం మరియు కన్నాపురం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ వెయ్యటం జరిగింది. మండల అధ్యక్షుడు తోట రవి సమక్షంలో గ్రామ అధ్యక్షునిగా భోగిశెట్టి రాఘవ, ఉపాధ్యక్షుడుగా సొంగ వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా గగేదల శ్రీను లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి. పాదం నాగకృష్ణ, చోడిపిండి సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ నాయకులు అప్పన ప్రసాద్, మాదేపల్లి శ్రీనివాస్, ఏపురి సతీష్, సత్యం గణేష్, బల్లే మురళి, ధకారపు మధు, అల్లంరాజు చవ్వా రాము, బోడిగుడెం మరియు కన్నాపురం జనసైనికులు పాల్గొన్నారు.