సామంచి శ్రీనివాసులును మర్యాదపూర్వకంగా కలిసిన ఆరణి శ్రీనివాసులు
తిరుపతి, ప్రచారంలో దూసుకుపోతున్న తిరుపతి జనసేన-టిడిపి-బిజేపి ఉమ్మడి అభ్యర్ది ఆరణి శ్రీనివాసులు. అన్ని పార్టీల మద్దత్తు కోరడం జరుగుతుంది. బిజేపి అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాసులును తిరుపతి జనసేన-టిడిపి-బిజేపి ఉమ్మడి అభ్యర్ది ఆరణి శ్రీనివాసులు, జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ కలిసి ఎన్నికలో మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి పార్టి అభ్యర్దిని తప్పక గెలపిస్తామని సామంచి శ్రీనివాస్ హామీ ఇవ్వడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-20-at-12.43.22-1024x610.jpeg)