మదనపల్లె, ఆల్ ఇండియా గో సంరక్షణ సమితి వారు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా అష్రఫ్ ని ప్రకటించినందుకుగాను అలాగే… వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమీషన్ అతని సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం డాక్టరేట్ ఇచ్చినందుకుగాను శుక్రవారం మదనపల్లి, నీరుగట్టు వారి పల్లెల్లో జనసేన బిజెపి కాంగ్రెస్ మరియు వాజిద్ వారి స్నేహితులు మిట్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో అష్రఫ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున రీజనల్ కోఆర్డినేటర్ అనిత దారం హరి ప్రసాద్, టిడిపి తరఫున రఘుపతి నాయుడు, వేమారెడ్డి కాంగ్రెస్ మదనపల్లె అధ్యక్షులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment