నెల్లూరు, జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనల మేరకు మార్చి 14 పిఠాపురం చిత్రాడలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సంబంధించి నెల్లూరు జిల్లా నుంచి కార్యక్రమానికి వెళ్లే ఏర్పాట్లు, బస్సుల వివరాలు, డివిజన్ల నుండి జన సమీకరణ తదితర అంశాల గురించి శనివారం కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment