నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనవాణి కార్యక్రమంలో భాగంగా అర్జీలు స్వీకరించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని బాధితులకు భరోసా కల్పించి త్వరలోనే న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, స్టేట్ జాయింట్ సెక్రటరీ సుందర్ రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, మార్కెట్ సురేష్, అనిల్, వై. రవికుమార్, రాజేష్, బత్తుల శ్రీకాంత్, వీర మహిళలు నందిని, ప్రసన్న, వరలక్ష్మి, రేణుక మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment