వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఆత్మకూరు జనసేన

అనంతసాగరం మండలం, మంగుపల్లి గ్రామంలో వరద ముంపుకు గురైన పొలాలను, జనసేన పార్టీ నాయకులు కానగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక జనసైనికులు మరియు రైతులతో కలిసి పరిశీలిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ భరత్, నాగరాజు యాదవ్, అనిల్ రాయల్, మండల నాయకులు వేణు, సునీల్ యాదవ్, వెంకటేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.