చీరాల నియోజకవర్గంలో అయోధ్య రాముని ప్రతిష్ట వేడుకలు
చీరాల నియోజకవర్గం: 500 సంవత్సరాల హిందువుల కల అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరంలో బాల రాముని ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా చీరాల నియోజకవర్గంలో తోటివారి పాలెం మరియు బోస్ నగర్ చీరాల వద్ద శ్రీరాముని పూజా వేడుకలు జరిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి మరియు చీరాల నియోజకవర్గ ఇన్చార్జి గౌరవనీయులు ఆమంచి స్వాములు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-22-at-7.08.00-PM-1024x461.jpeg)