వరద ముంపు గ్రామాలలో పశు గ్రాసాన్ని పంపిణి చేసిన పితాని

  • వరద ముంపు గ్రామాలలో 4వ రోజు పర్యటనలో పితాని బాలకృష్ణ

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజవర్గం: ముమ్మిడివరం మండలం సలాది వారి పాలెం పొడితిప్పవలసలతిప్ప శేరులంక, కమిని గ్రామంలో గోదావరి వరద ఉదృతికి గురైన గ్రామాలలో రాష్ట్ర జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పర్యటించి పాడి రైతులకు పశు గ్రాసాన్ని అందించి మూగజీవుల ఆకలి తీర్చడం జరిగింది..

అలాగే గ్రామాల్లో ఇళ్ల వద్దకెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు.