కోటిపల్లి నవీన్ ని పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో అనారోగ్యం చెంది హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయివచ్చిన కోటిపల్లి నవీన్ ని పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు గోలకోటి వెంకన్నబాబు, ప్రధాన కార్యదర్శి దూడల స్వామి, పెన్నాడ శివ, వంగా సీతారాం, ఏబిసి నరేష్, యలమంచిల బాలరాజు, కడలి వెంకటేశ్వరరావు, గోలకోటి సాయిబాబా మరియు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.