బొక్క శ్రీనును పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం తోట్లపాలెం గ్రామానికి చెందిన బొక్క శ్రీను అనారోగ్యంతో కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హాస్పిటల్ కు వెళ్ళి శ్రీనును పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితిని కనుక్కున్నారు, వీరితో పాటూ యల్లమెల్లి లోకేష్ తదితరులు ఉన్నారు.