నేమూరి శంకర్ గౌడ్ ని సన్మానించిన బాలానగర్ కాపు సేవా సమితి
తెలంగాణ జనసేన రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ని సోమవారం బాలానగర్ కాపు సేవా సమితి అధ్యక్షులు తోట శివాజీ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ కాపు సేవా సమితి నాయకులు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-01-at-22.16.13-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-01-at-22.16.12-1024x768.jpeg)