క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన బండ్రెడ్డి రామకృష్ణ

పెడన నియోజవర్గం: గూడూరు మండలంల, తరకటూరుకి చెందిన క్రియాశీలక సభ్యుడు హర్షవర్ధన్ సాయి రోడ్డు ప్రమాదానికి గురైనాడు. సాయి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఉన్నందున అతనికి హాస్పటల్ ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయల ఇన్సూరెన్స్ శాంక్షన్ కాగా, ఇన్సూరెన్స్ చెక్కుని రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పంపించగా.. జనసేన పార్టీ తరఫున వారికి 50 వేల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కు ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అందజేసేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణజిల్లా ఉపాధ్యక్షులు, బొలియశెట్టి శ్రీకాంత్, పెడన సమన్యాయం కార్యకర్త పంచికర్ల సురేష్, జిల్లా కార్యవర్గం హరీరాం, పండమనేని శ్రీనివాసరావు మనబోలు శ్రీనివాసరావు, ఎస్ వి బాబు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.